తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత అర్థం చేసుకునేలా సులభంగా అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మీడియాల్లో మెటీరియల్ తెచ్చామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్పొరేట్ సంస్థల నోట్స్ కంటే ఈ మెటీరియల్ అద్భుతంగా ఉంటుందన్నారు scert.telangana.gov.inలో మెటీరియల్ అందుబాటులో ఉంటుంది
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.