సొంతంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు
వ్యవసాయేతర ఆస్తులను సొంతంగా ఆన్లైన్ నమోదు చేసుకునేందుకు యజమానులకు అవకాశం కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల నమోదుకు www.npb.telangana.gov.inను సందర్శించాలని సీఎస్ సూచించారు. మీసేవలో నమోదు చేసుకోవాలనుకునే వారు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.