తెలంగాణలో బీఎడ్ ప్రవేశ పరీక్ష ఎడ్సెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. అక్టోబర్ 1,3 తేదీలలో తెలంగాణ ఎడ్సెట్-2020 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్ఈఎస్ కన్వీనర్ ప్రొఫెసర్ టి మృణాళిని తెలిపారు. బీఎడ్ 2 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే ఎడ్సెట్ 2020 పరీక్షలకు మొత్తం 43380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. వీరిలో 10339 మంది పురుషులు (24%), 33041 మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 న మధ్యాహ్నం 3 గంటల నుంచి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు ఉండనున్నట్లు తెలిపారు. మార్నింగ్ సెషన్లో మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, మధ్యాహ్నం సెషన్లో బయోలాజికల్ సైన్సెస్, ఇంగ్లీష్,ఓరియంటల్ లాంగ్వేజెస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 7 పరీక్షా కేంద్రాలు (కర్నూలు, విజయవాడ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్ టికెట్లను
Author Details
Recent
Popular
-
మోడీ 500 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా మీ మొబైల్లో తెలుసుకోండిలా లాక్ డౌన్లోడ్ల లో పేద ప్రజలను ఆదుకోవడానికి గరీబ్ కళ్యాణ్ యోజన పథ...
-
How to check kcr 1500 rupees amount status తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ కెసిఆర్ ఇంట్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఒక్...
-
kcr రెండో విడత 1,500 వచ్చేవారు లిస్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ kcr 1...
-
How to find land survey number using mobile in telangana మొబైల్ తో ల్యాండ్ సర్వే నెంబర్ తెలుసుకోవాలంటే మీరు మీరు ల్యాండ్ దగ్గరికి వెళ్లి...
-
RRB NTPC అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ 2020 అప్లికేషన్ స్టేటస్ను అభ్యర్థులు చెక్ చేసుకునేం...
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.