రేపు ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో బిఈడి కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల ఆరో తారీఖున నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2019 ఫలితాలు శుక్రవారం శుక్రవారం విడుదల కానున్నాయి. ఏపీ ఎడ్సెట్ ను ఈ ఏడాది ఎస్ వి యూనివర్సిటీ నిర్వహించడం తెలిసిందే ,ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల ఆరువందల యాభై రెండు మంది రాశారు. పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేస్తారు.
రాష్ట్రంలో బిఈడి కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల ఆరో తారీఖున నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2019 ఫలితాలు శుక్రవారం శుక్రవారం విడుదల కానున్నాయి. ఏపీ ఎడ్సెట్ ను ఈ ఏడాది ఎస్ వి యూనివర్సిటీ నిర్వహించడం తెలిసిందే ,ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల ఆరువందల యాభై రెండు మంది రాశారు. పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేస్తారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.