తెలంగాణ టెట్ 2019 నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో లో త్వరలో ని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టిఎస్ టెట్ నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ శాఖ అధికారులు తెలియజేశారు ఈసారి ఆన్లైన్లో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆన్లైన్లో నిర్వహించనున్నారు .ఈసారి ఇ తెలంగాణ టెట్ కు రెండు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.